TE/660302 శ్రీల ప్రభుపాదుల వారి కృపామృత బిందువు న్యూయార్క్లో

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"తీర్థస్థల దర్శన పరమార్థం ఏమిటంటే- ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగివున్న ఎవరైనా పండితులను కలుసుకోవడం. వారు అక్కడ నివసిస్తుంటారు.వారితో సాంగత్యం, మరియు వారి నుండి జ్ఞానాన్ని పొందడం అదే తీర్థయాత్ర యొక్క నిజమైన లక్ష్యము.

ఎందుకంటే పుణ్యతీర్థాలలో,తీర్థస్థలాలో.....ఉదాహరణకు నేను,నా నివాసం వృందావన ధామంలో వుంది.బృందావన ధామములో చాలా మంది సన్యాసులు పండితులు ఉన్నారు కాబట్టి ఎవరైనా అటువంటి పుణ్య తీర్థాలకు కేవలం నీటిలో స్నానమాచరించడాని మాత్రమే వెళ్ళరాదు."

660302 - Lecture BG 02.07-11 - New York