TE/701104 సంభాషణ - ప్రభుపాద కృపామృత బిందువులు బాంబే

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కృష్ణభగవానుడు వ్యక్తిగతంగా "నువ్వు నాకు లొంగిపో" అని చెప్పాడు. ఇప్పటి వరకు ఎంతమంది లొంగిపోయారు? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు "మీరు అన్నింటినీ వదులుకోండి మరియు నాకు లొంగిపోండి." (భగవద్గీత 18.66) కాబట్టి ఎంతమంది అలా చేసారు?కాబట్టి ఇది ఒక చెత్త ప్రశ్న, "అందరూ లొంగిపోతే, ప్రపంచానికి ఏమి జరుగుతుంది?" కానీ అది ఎప్పటికీ జరగదు. లొంగిపోవడం చాలా కష్టం. అతను (హిందీ) అందరూ సాధువులు అవుతారని ఊహించలేదు. సాధువుగా మారడం అంత తేలికైన విషయం కాదు, ప్రత్యేకించి ఈ సాధు స్వభావం, స్వచ్ఛమైనది."
701104 - సంభాషణ - బాంబే