TE/701106b సంభాషణ - ప్రభుపాద కృపామృత బిందువులు బాంబే

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మీరు ప్రజలను కృష్ణుడిపై చైతన్యం కలిగించగలిగితే, అప్పుడు ప్రతిదీ ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఉంది. కాబట్టి వారు కృష్ణ చైతన్యం ఉన్న వ్యక్తికి రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రిగా ఓటు వేస్తే, అప్పుడు ప్రతిదీ రక్షించబడుతుంది. కాబట్టి మీరు ఓటరు, కృష్ణ చైతన్యాన్ని సృష్టించాలి. అప్పుడే అంతా సవ్యంగా ఉంటుంది.. అది మీ లక్ష్యాలలో ఒకటి, కృష్ణ చైతన్య ఉద్యమం. ప్రభుత్వం ఇప్పటికీ ప్రజల నియంత్రణలో ఉంది. ఇది వాస్తవం.. ప్రజానీకం కృష్ణ చైతన్యం పొందితే, సహజంగా ప్రభుత్వం కృష్ణ చైతన్యంతో ఉంటుంది. అయితే అది ప్రజల ఇష్టం. కానీ వారు అలా ఉండటానికి ఇష్టపడరు."
701106 - సంభాషణ - బాంబే