TE/710806 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లండన్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మేము తాత్కాలిక అభివ్యక్తికి నమస్కరిస్తున్నాము తేజో వారి మృధాం వినిమయః (శ్రీమద్భాగవతం 1.1.1) . తేజః అంటే అగ్ని, వరి అంటే నీరు మరియు మృత్ అంటే భూమి. కాబట్టి మీరు మట్టిని తీసుకోండి , నీళ్లలో కలిపి, నిప్పులో వేయండి, తర్వాత మెత్తగా, అది మోర్టార్ మరియు ఇటుక అవుతుంది, మరియు మీరు చాలా పెద్ద ఆకాశహర్మ్యాన్ని సిద్ధం చేసి, అక్కడ ప్రణామాలు అర్పించారు. అవును, 'ఓ, ఇంత పెద్ద ఇల్లు, నాది'. త్రిసర్గో మృషా అయితే మరొక స్థలం ఉంది: ధామ్నా స్వేన నిరస్తా కుహకం. మేము ఇక్కడ ఇటుకలు, రాయి, ఇనుముకు నమస్కరిస్తున్నాము. ముఖ్యంగా మీ దేశంలో లాగానే-అన్ని పాశ్చాత్య దేశాలలో- చాలా విగ్రహాలు ఉన్నాయి. అదే విషయం, తేజో వారి మృదాం వినిమయః. కానీ మనం భగవంతుని ప్రతిష్టించినప్పుడు, నిజానికి కృష్ణుని యొక్క శాశ్వతమైన రూపం, ఎవరూ నమస్కరించరు. చనిపోయిన వారికి నివాళులు అర్పించేందుకు వెళ్తారు. బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నట్లే."
710806 - ఉపన్యాసం SB 01.01.01 - లండన్