TE/661219 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
“కృష్ణ భగవానుడు పలికెను: ‘శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే’ (BG 9.28) : “మీరు చేసే ప్రతి కార్యము కృష్ణ చైతన్యంలో స్థిరమై ఉన్నపుడు, నీవు శుభాశుభ ఫలములనుండి ముక్తుడవు కాగలవు.” ఇది దివ్యమైనది. ఎందుకంటే కృష్ణ చైతన్యంలో మీరు భవిష్యత్తులో కూడా ఎటువంటి కర్మ ఫలితాలను పొందరు… మీరు దివ్యస్థానములో ఉంటారు. అప్పుడు మీరు ఆధ్యాత్మిక జగమునకు చేరుదురు. అందుచేత మీరు సర్వ కర్మల ఫలమునుండి విముక్తులవుతారు.”
661219 - ఉపన్యాసం BG 09.27-29 - న్యూయార్క్